Andhra News

ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా భువనేశ్వరి..?

Nara Bhuvaneswari: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, హెరిటేజ్ సంస్థ అధినేత్రి నారా భువనేశ్వరి త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారా? 2029 ఎన్నికల్లో ఆమె కుప్పం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Read more

Vizag Airport: 85 ఏళ్ల బంధానికి వీడ్కోలు

Vizag Airport: విశాఖపట్నం నగరంతో, ఇక్కడి ప్రజలతో ఎంతో కాలంగా ముడిపడి ఉన్న ఒక గొప్ప అనుబంధానికి తెరపడబోతోంది. దశాబ్దాలుగా మన ప్రయాణాలకు సాయంగా నిలిచి, ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి సాధారణ విమానాల రాకపోకలు త్వరలోనే ఆగిపోతున్నాయి.

Read more