Chandrababu Naidu

జాతీయ స్థాయిలో చంద్రబాబుకు బిగ్ టాస్క్?

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) జరిపిన భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఆహ్వానానికే ఈ భేటీ పరిమితం కాలేదని.. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి సమన్వయం కోసం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఒక ‘బిగ్ టాస్క్’ అప్పగించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Read more