Macherla Kodanda Ramalayam

ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి!

Palnadu District: పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలలో అందించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, మాచర్లలోని స్థానిక కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

Read more