బిజీ పర్యటనలోనూ ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
Nidadavolu: ఎంతటి బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు.