Narasaraopet News

రేపు రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్: ఏబీవీపీ పిలుపు

Palnadu Ditrict: విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5 (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏబీవీపీ నాయకుడు తీగల రాకేష్ డిమాండ్ చేశారు

Read more

తల్లికి వందనం అందని నిరుపేద తల్లులకు న్యాయం చేయాలి

Palnadu District: కూటమి ప్రభుత్వంలో అర్హులైన నిరుపేద తల్లులకు ‘తల్లికి వందనం’ పథకం అందకుండా పోతోందని, పార్టీలతో సంబంధం లేకుండా పథకాన్ని కోల్పోయిన వారందరికీ తక్షణమే న్యాయం చేయాలని పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు

Read more

శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి అంతర్జాతీయ ISO గుర్తింపు

Kotappakonda: పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) గుర్తింపును సొంతం చేసుకుంది.

Read more

ఉచిత RO ప్లాంట్ ప్రారంభించిన MAM సంస్థల చైర్మన్ మేదరమెట్ల

Palnadu District: సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఎం.ఏ.ఎం (MAM) విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన ప్రియమైన తల్లిదండ్రుల స్మారకార్థం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తురుమెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి (RO) ప్లాంట్‌ను సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

Read more

నరసరావుపేటలో తాగునీటి సరఫరా బంద్.. ఎప్పుడెప్పుడో తెలుసా..?

Palnadu District: పట్టణ ప్రజలకు నిరంతరాయంగా మంచినీటిని అందించే క్రమంలో నరసరావుపేట మున్సిపల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read more