AndhraPradesh

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన జనసేన నాయకుడు గంజి చిరంజీవి

ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పార్టీ నాయకుడు గంజి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

Read more

ఎయిర్ పోర్టులను తలపిస్తున్న రైల్వేస్టేషన్లు

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఏపీలో ఆధునికీకరించిన మూడు రైల్వే స్టేషన్లు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలోని మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వేస్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అధునీకరించారు.

Read more