AP Cabinet Changes: దసరాకి ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఖాయం?
AP Cabinet Reshuffle by Dasara? Chandrababu and Nara Lokesh Likely to Take Key Decision
AP Cabinet Reshuffle by Dasara? Chandrababu and Nara Lokesh Likely to Take Key Decision
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఏపీలో ఆధునికీకరించిన మూడు రైల్వే స్టేషన్లు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలోని మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వేస్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అధునీకరించారు.