ఎయిర్ పోర్టులను తలపిస్తున్న రైల్వేస్టేషన్లు

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఏపీలో ఆధునికీకరించిన మూడు రైల్వే స్టేషన్లు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలోని మంగళగిరి, రాయనపాడు, కంభం రైల్వేస్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద అధునీకరించారు.

Read more

దక్షిణాయన పుణ్యకాలం ప్రాముఖ్యత మీకు తెలుసా..?

రవి కర్కాటక ప్రవేశంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకరంలో ప్రవేశించినది మొదలు ఆరుమాసాలపాటు ఉత్తరాయణం అయితే, ఆయన కర్కాటకంలో ప్రవేశించినది మొదలు దక్షిణాయనం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తే ఉత్తరాయనం మని, ఉత్తరం నుంచి దక్షిణం వైపు ప్రయాణిస్తే దక్షిణాయనమని పిలుస్తారు.

Read more

రెండు దీవులు.. 3,500 జనాభా.. శతాబ్దాల పోరాటం

అంతర్జాతీయ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా నడుస్తున్న అత్యంత వివాదాస్పద భూభాగ పోరాటాల్లో ‘ఫాక్‌లాండ్స్ దీవుల వివాదం’ ఒకటి. దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో వ్యూహాత్మకంగా ఉన్న ఈ దీవుల సార్వభౌమాధికారం (Ownership) కోసం బ్రిటన్, అర్జెంటీనా దేశాల మధ్య కొన్ని శతాబ్దాలుగా దౌత్యపరమైన, సైనికపరమైన ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.

Read more

‘వెంకీ – అనిల్ రావిపూడి’ మూవీ నుంచి కల్యాణ్ రామ్ బ‌ర్త్‌డే బ్లాస్ట్!

‘వెంకీ – అనిల్ రావిపూడి’ మూవీ నుంచి కల్యాణ్ రామ్ బ‌ర్త్‌డే బ్లాస్ట్! నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్‌డే…

Read more

కూటమి పాలనలో రౌడీ పోలీస్ రాజ్యం ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం

కూటమి పాలనలో రౌడీ పోలీస్ రాజ్యంఎక్స్ వేదికగా వైఎస్ జగన్ తీవ్ర ధ్వజం ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

Read more