Andhra Pradesh

విజయవాడ కార్పొరేషన్ లో కూటమిదే విజయం: మంత్రి కందుల దుర్గేష్

Vijayawada: కూటమి ధర్మాన్ని పాటిస్తూనే జనసేన పార్టీని సంస్థగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు.

Read more

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు పర్యావరణహిత PM ఈ-బస్సులు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందుగానే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, పర్యావరణహిత ప్రజా రవాణా అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Read more

జాతీయ స్థాయిలో చంద్రబాబుకు బిగ్ టాస్క్?

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) జరిపిన భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేవలం ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులు, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ ఆహ్వానానికే ఈ భేటీ పరిమితం కాలేదని.. జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి సమన్వయం కోసం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఒక ‘బిగ్ టాస్క్’ అప్పగించారనే వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

Read more

రెండు ప్రభుత్వాల తీరు దొందు దొందేనా?

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముంబై నటి కాదంబరి జెత్వానీ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. నిన్నటి వరకు ఒక వర్గానికి ఆమె పెద్ద బాధితురాలు. అంతకు ముందు ఇంకో వర్గానికి ఆమె నిందితురాలు.. కానీ ఇప్పుడు మళ్లీ కథ మొదటికి వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వాల తీరు ‘దొందు దొందే’ అన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

Read more

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన జనసేన నాయకుడు గంజి చిరంజీవి

ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పార్టీ నాయకుడు గంజి చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

Read more