ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జూలకంటి!

Palnadu District: పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలలో అందించేందుకు చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, మాచర్లలోని స్థానిక కోదండ రామాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

Read more

కూటమి ప్రభుత్వ పాలన సూపర్‌ హిట్: ‘ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రచారంలో ఎమ్మెల్యే జూలకంటి!

Palnadu District: సంక్షేమ పథకాల వరద, అభివృద్ధి పనుల వేగం చూసిన ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలన ‘సూపర్‌…

Read more

ఉచిత RO ప్లాంట్ ప్రారంభించిన MAM సంస్థల చైర్మన్ మేదరమెట్ల

Palnadu District: సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఎం.ఏ.ఎం (MAM) విద్యాసంస్థల చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన ప్రియమైన తల్లిదండ్రుల స్మారకార్థం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తురుమెళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి (RO) ప్లాంట్‌ను సోమవారం ఆయన ఘనంగా ప్రారంభించారు.

Read more

ప్రధాని నరేంద్ర మోదీతో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

PM Narendra Modi: నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

Read more

నారా లోకేష్ రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైయస్సార్ సీపీ PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు.

Read more

కారంపూడి పోలీస్ స్టేషన్‌లో వేధింపులు.. మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం!

Palnadu District: పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ (SI) వేధింపులు తాళలేక ఒక మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. కాపాడాల్సిన పోలీసులే తీవ్రంగా వేధించారంటూ బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు స్థానికంగా సంచలనంగా మారాయి.

Read more

ముప్పాళ్లలో న్యాయ సేవాధికార కమిటీ అవగాహన సదస్సు

Mediation for the Nation: కోర్టు కేసుల వల్ల సమయం, డబ్బు వృథా కాకుండా వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వ విధానం (Mediation) ఎంతో ఉత్తమమైన మార్గమని మండల న్యాయసేవా కమిటీ చైర్మన్, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి. విజయకుమార్ రెడ్డి తెలిపారు.

Read more

బిజీ పర్యటనలోనూ ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం

Nidadavolu: ఎంతటి బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు.

Read more

ఊటుకూరులో బెల్టు షాపులపై చర్యలు తీసుకోండి: ఎక్సైజ్ సీఐకి గ్రామస్తుల వినతి!

Palnadu District: క్రోసూరు మండలం ఊటుకూరు గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మద్యం బెల్టు షాపులను వెంటనే బంద్ చేయించాలని…

Read more